బెంగాల్ : బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇంకా ఆగడం లేదు. బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తూ ఉంది. శనివారం నాడు (ఆగస్టు 7)న...

