archiveAttacked a temple in Mangalore

News

మంగ‌ళూరులో దేవాల‌యంపై దాడి!

మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో దుండగులు దేవాలయంపై దాడికి పాల్ప‌డ్డారు. నంది, నాగ విగ్రహాలను ప‌గ‌లుగొట్టారు. దీంతో అక్క‌డి హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న శనివారం (అక్టోబర్ 16) జ‌రిగింది. బైకంపాడి కర్కెరా మూలస్థాన జరందయ్య దైవస్థానం, నాగ బ్రహ్మ...