మధుర ( U.P) లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం కేశవ్ భవన్ పై దాడి
మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని మధుర, సరస్వతి కుంజ్ లోగల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయం కేశవ్ భవన్ పై కొందరు ముస్లిములు కర్రలతో దాడి చేసి అక్కడి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో సంఘ్ కార్యకర్త...
