రోహింగ్యాలను అక్రమంగా భారత్ కు తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన యూపీ పోలీసులు
బంగ్లాదేశ్, మయన్మార్ లకు చెందిన రోహింగ్యాలను అక్రమంగా భారత్ కు తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాలను భారత్ కు తీసుకువచ్చి చట్టవిరుద్ధంగా దేశంలో స్థిరపరుస్తున్నారు. అందు...
