అస్సాంలో 60 శాతానికి పడిపోయిన హిందూ జనాభా.. 40 శాతానికి పెరిగిన ముస్లింలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ముస్లిం ఎమ్మెల్యే డిమాండ్!
అస్సాంలోని ముస్లింల జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరిందని.. హిందువుల జనాభా 60 శాతానికి పడిపోయిందని.. జనాభా తామాషా ప్రమారం ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అయిదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్భూయాన్ డిమాండ్ చేశారు. ఈ...
