archiveASI

News

పొలంలో 4 వేల ఏళ్ళ‌నాటి ఆయుధాలు

ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్‌లో 4వేల ఏళ్ళ‌నాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్‌పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్​ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని...
News

కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు

న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కొట్టిపారవేసారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని...
News

ఆ అక్ర‌మ క‌ట్ట‌డాల కింద‌ 27 హిందూ, జైన దేవాలయాలు

పున‌రుద్ధ‌రించాల‌ని ఢిల్లీ కోర్టులో అప్పీలు ప్రభుత్వానికి, ఎ.ఎస్‌.ఐ.కి నోటీసులు న్యూఢిల్లీ: మెహ్రౌలీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో 27 హిందూ-జైన్ దేవాలయాలు ఉన్నాయ‌ని, వాటిని పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో అప్పీల్ దాఖ‌లైంది. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖకు...
News

యూపీలో గుప్తుల కాలం నాటి ఆలయ కట్టడాలు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 1500 ఏళ్ళ పురాతన గుప్తుల కాలం నాటి దేవాలయ కట్టడాలు బయటపడ్డాయి. ఇటహ్‌లోని బిల్‌సర్హ్‌ గ్రామంలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)వారి శోధనల్లో ఇవి కనిపించాయి. పురాతన కట్టడాలు ఉన్నట్టు గుర్తించి, సంరక్షిస్తున్న ప్రదేశాల్లో అధికారులు సున్నితంగా అక్కడిగల...
News

వియత్నాం చమ్ ఆలయ సముదాయంలో బయల్పడ్డ 1100 సంవత్సరాల పురాతన ఏకశిలా ఇసుకరాతి శివలింగం

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)  9 వ శతాబ్దం నాటి వియత్నాంలోని మై సన్ అభయారణ్యంలో భాగమైన చమ్ ఆలయ సముదాయంలో ఒక శివలింగాన్ని కనుగొంది.  ఆలయ సముదాయం యొక్క పునరుద్ధరణ పనుల సమయంలో ఈ శివలింగాన్ని ASI కనుగొన్నది....