archive#Arvind Kejriwal government

News

ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు.. తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం...
News

కేజ్రీవాల్ మద్యం విధానంపై మండిపడ్డ అన్నాహజారే!

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వ మద్యం విధానంపై చెలరేగిన వివాదంపై మండిపడ్డారు. ఈ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లేఖ రాశారు. మద్యం షాపులు,...
News

ఫారూఖీ షో.. కేసీఆర్ తర్వాత కేజ్రీవాల్ అనుమతి!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో మునావర్‌ ఫారూఖీ షోను అనుమతించి కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఉద్రిక్తత పరిస్థితుల నుండి ప్రజలు ఇంకా కోలుకోకుండానే దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న ఈ షో నిర్వహణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతించింది. అయితే, షోను...