రాగిరేకులతో ప్రత్యేక శివ లింగం, ఆలయం నిర్మాణం
చెన్నై: తమిళనాడు...విరాలిమలై సమీపం తిరు ఆప్పడి గ్రామంలో నాలుగు టన్నుల రాగిరేకుల శివలింగంతో ప్రత్యేక శివాలయాన్ని నిర్మించనున్నట్టు అరుపత్తుమూవర్ తిరుప్పని ట్రస్టు వ్యవస్థాపకుడు శంకర్ తెలిపారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో పన్నిరు (ద్వాదశ) తిరుమురై పద్యాలను రాగిరేకులపై పొందు పరిచే బృహత్కార్యాన్ని...
