archiveArindam Bagchi

News

సరిహద్దుల్లో చైనా కదలికలపై నిఘా: కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: డోక్లాం వ‌ద్ద చైనా కార్య‌క‌లాపాల‌పై ఆందోళన అక్కర్లేదని.. అవసరమైన నిఘా పెంచామ‌ని భారత ప్ర‌భుత్వం పేర్కొంది. జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే ప‌రిణామాల‌ను ఉపేక్షించబోమని, అలాంటి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతున్నామ‌ని తెలిపింది కేంద్రం. అంతేకాదు.. దేశ భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన...
News

తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి...
News

పాంగాంగ్ సో లో చైనా వంతెన వార్తలపై భారత్ దృష్టి!

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో ప్రాంతంలో చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇది రెండో వంతెన? లేదా ప్రస్తుతం ఉన్న వంతెనను విస్తరిస్తున్నారా? అనే...
News

పాక్ దౌత్య బిల్లు లోపభూయిష్టం

భారత విదేశాంగ ప్రతినిధి వెల్లడి న్యూఢిల్లీ: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పాక్​లో సజావుగా...