ఆంధ్రాలో పోలీసు దొంగలు!
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరులో ఇద్దరు పోలీసులు దొంగలయ్యారు. చిత్తూరులో కలెక్టరేట్కు వెళ్ళే రోడ్డు పక్కన ఫుట్పాత్పై చిరు వ్యాపారులు దుస్తులు విక్రయించేవారు. రాత్రి సమయంలో వాటిని మూటగట్టి ఒమిని వ్యాన్లో ఉంచి వెళ్ళిపోయారు. ఉదయం వచ్చేసరికి కొన్ని దుస్తులు చోరీకి...
