archive#approved a scheme to distribute fortified rice

News

3 దశల్లో బలవర్ధక ఆహార పంపిణీ పథకం

ఆమోదించిన కేంద్ర క్యాబినెట్ న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పంపిణీ కోసం...