అర్హత లేకున్నా ఆలయాల్లో తిష్ట… కోర్టు కేసుతో దిద్దుబాటు చర్యలు
విజయవాడ: దేవదాయశాఖలో నిబంధనల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయి. కోట్లాది రూపాయల రాబడి ఉండే పలు ప్రధాన ఆలయాలకు రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు.. అర్హత లేకపోయినా సరే ఈవోలుగా కొనసాగుతున్నారు. ప్రధాన ఆలయాలకు దేవదాయ శాఖలోని ప్రాంతీయ సంయుక్త కమిషనర్లు ఈవోలుగా...
