archive#Anti-terrorism squad of Rajasthan

News

ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు ముస్లిం యువకుల అరెస్టు

రాజ‌స్తాన్‌: సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజ‌స్తాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది....