ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని 'యాంటీ-ఇస్లామోఫోబియా డే'గా పాటించాలని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్...