తిరుమలలో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం
టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి తిరుపతి: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో...
