archiveANDHRAPRADESH

News

చెన్నై to లేహ్‌ సైకిల్‌ యాత్ర

* 15 ఏళ్ల తెలుగు బాలుడి ఘనత * చెన్నై నుంచి లండన్ కు సైకిల్ యాత్ర చెయ్యడమే లక్ష్యం తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల...
ArticlesNews

అగ్ని కెరటం అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి,...
NewsProgramms

ధర్మ రక్షణ ద్వారానే దేశ రక్షణ సాధ్యం – రాజమండ్రి బైక్ ర్యాలీలో వక్తల ఉద్ఘాటన

* 8000ల బైకులు, 15000ల మంది యువకులతో భారీ బైక్ ర్యాలీ * శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి పూజ్య కమలానంద భారతీ స్వామి, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్యల ప్రసంగాలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో...
NewsProgramms

వందేళ్ళ నాటి ఆలయానికి పునర్వైభవం

* ధర్మజాగరణ సమితి కార్యకర్తల కృషితో ఆలయానికి కొత్త హంగులు * శ్రీరామనవమి నాడు 15 జంటలతో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం పట్టుదల ఉంటే కానిది లేదని ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు మరోసారి ఋజువు చేశారు. తూర్పు గోదావరి...
ArticlesNews

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీ పొట్టి శ్రీరాములు 16/3/1901 మద్రాసు అన్నా పిళ్ళై వీధిలోని 165వ...
ArticlesNews

ఆంధ్రలో హిందువులకేదీ భరోసా?

ఒమిక్రాన్, పీఆర్సీ, ఉద్యోగుల సమ్మె, కేంద్ర బడ్జెటు, కేంద్రంపై కేసీఆర్ తిట్ల దండకం, రామానుజ విగ్రహావిష్కరణ, ఆంధ్ర, తెలంగాణాల విభజనపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, కర్ణాటక హిజాబ్ వ్యవహారం.... ఒక దానివెంట ఒకటి వరుసగా జరిగిపోతూ ఉన్నాయ్. వీటి మధ్యలో...
News

ఉచిత పథకాలతో ఏపీలో భారీగా రెవెన్యూ లోటు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

ఆంధ్రప్రదేశ్ లో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ...
News

సింహాచలం దేవస్థానం భూ అక్రమాలపై ప్రభుత్వ చర్యలు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్

సింహాచలం భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతను సస్పెండ్‌ చేస్తూ.. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతలు గత...
News

ఆంధ్రలో మతమార్పిడులపై నివేదిక ఇవ్వండి.. ఏపీ సీఎస్ కు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం..

ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎస్సీ,ఎస్టీలను మతం మారుస్తున్నారన్న ఫిర్యాదుతో జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో మత మార్పిడిపై విచారించి తమకు నివేదించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మత మార్పిడిపై పిర్యాదులు, ఆరోపణలపై ఎలాంటి చర్యలు...
1 2 3
Page 1 of 3