గుప్త నిధుల పేరుతో నంది విగ్రహం చోరీ.. కేసును చేధించిన పోలీసులు.. నిందితులంతా ఉన్నత విద్యావంతులే…
తూర్పు గోదావరి జిల్లా... బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి ఆలయంలో పురాతన నంది విగ్రహం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన నంది విగ్రహం అపహరణకు గురవగా.. తాజాగా పోలీసులు...
