archiveANANTANAG

News

మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు.. జమ్మూలో ఇద్దరు పౌరుల మృతి…

జమ్ముకశ్మీర్ అనంత నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లాలోని బిజ్బెహరా జబ్లిపొరా ప్రాంతంలో స్థానిక పౌరులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జబ్లిపోరా ప్రాతంలో కాల్పులకు(Firing) పాల్పడగా.. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఒకరు...