దేశంలో తొలిసారిగా గోమాతకు అంబులెన్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా...
