అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకు ఆంధ్రప్రదేశ్లో హెల్త్ సర్టిఫికెట్ల జారీ
అమరావతి: అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు....
