జూలై 4న భీమవరం రానున్న ప్రధాని నరేంద్ర మోడీ
* అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనటానికే... మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా జులై 4న ప్రధాని మోడీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు...

