దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కశ్మీర్ నుంచి నలుగురైదుగురు ఉగ్రవాదులు దిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు అనుమానిత...

