నాలుగేళ్ళలో లక్ష మంది యువత ఆర్.ఎస్.ఎస్లో చేరిక
కర్ణావతి: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై నాలుగేళ్ళలో లక్ష మందికిపైగా యువత ఆర్ఎస్ఎస్లో చేరారని సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు. వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన ఆన్లైన్ ప్లాట్ఫారమ్...

