archive#Akhilabharata sabha2022

News

నాలుగేళ్ళ‌లో ల‌క్ష మంది యువ‌త ఆర్‌.ఎస్‌.ఎస్‌లో చేరిక‌

క‌ర్ణావ‌తి: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా నిత్యం జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై నాలుగేళ్ళ‌లో ల‌క్ష మందికిపైగా యువ‌త ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరార‌ని సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్...
News

ఆర్.ఎస్‌.ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ ప్రారంభం

క‌ర్ణావ‌తి: గుజరాత్‌లోని కర్ణావతిలో రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) అఖిల భారత ప్రతినిధి సభ ఈరోజు ప్రారంభమైంది. స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహన్‌జీ భగవత్, స‌ర్ కార్య‌వాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి, స‌మావేశాన్ని ప్రారంభించారు. స‌భ...