విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ కు హైకోర్టు నోటీసు
భాగ్యనగరం: పది సంవత్సరాల క్రితం నిర్మల్, నిజామాబాద్ పర్యటనలలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును...

