archive#agriculture

News

వ్యవసాయ రంగంలో భారత్‌ ప్రపంచ సారథిగా ఎదగాలి

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం...
News

పురాతన వ్యవసాయ ప‌ద్ధ‌తులను తిరస్కరించడం తగదు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్ నాగ‌పూర్‌: వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్...