8 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును తోసిపుచ్చారు. సభా...

