పాకిస్థాన్లో అఫ్గానిస్థాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్
పాకిస్థాన్లోని అఫ్గానిస్థాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్ వార్త సంచలనం రేపింది. పాకిస్థాన్లో విధులు నిర్వహిస్తున్న అఫ్గాన్ రాయబారి నజీబుల్లా అలిఖిస్ కుమార్తె సిల్సిలా అలిఖిల్(26)ను ఇస్లామాబాద్లో కొందరు దుండగులు అపహరించినట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆమెను చిత్రహింసలు పెట్టి అనంతరం విడిచిపెట్టినట్లు...
