ఢిల్లీలో ఆఫ్ఘన్ ముస్లింల డగ్స్ దందా
రూ.12 వందల కోట్ల విలువైన 322.5 కిలోల సరుకు స్వాధీనం న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్) ఉండటం...