ఏబీవీపీ త్వరలో ‘వీరు’ల వివరాల సేకరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల వివరాలు సేకరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్ణయించింది. ఏబీవీపీ రెండు రోజుల కేంద్ర కార్యవర్గ సమావేశం నిన్న పాట్నాలోని రాణి సతీ మందిర్ గాంధీ మైదానంలో...

