ఏబీవీపీ తిరుచ్చి ఆఫీసుపై దాడి!
తమిళనాడు: ఏబీవీపీ తిరుచ్చి కార్యాలయంపై దేశ వ్యతిరేకులు దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో గుర్తు తెలియని గూండాలు ఈ చర్యకు దిగారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి రాళ్లు, ఇసుక, మండే నూనె పదార్థాలను ఉపయోగించారని ఏబీవీపీ...

