మెమ్ చంద్ ను మొహమ్మద్ అనాస్ గా మార్చి….. రాజస్థాన్లో దళితుణ్ణి బలవంతంగా మతం మార్చిన షాకింగ్ ఘటన వెలుగులోకి
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఒక దళితుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేసిన షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మెమ్ చంద్ ఒక దళిత యువకుడు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిని ముస్లింగా మారాలని బలవంతం చేశారు. వాస్తవానికి,...
