archive64 Envoys Visited Bharath Biotech

News

భారత్‌ బయోటెక్ కి బారులు తీరిన రాయబారులు

కరోనా టీకాల తయారీపై అధ్యయనానికి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాదు‌కు చేరుకున్నారు. భారత్ ‌లో టీకాల పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద...