ఐదుగురు చొరబాటుదారుల హతం
పంజాబ్లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. తార్న్ తరన్ జిల్లా ఖేమ్కరన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బీఎస్ఎఫ్ జవానులు...
