archive4 TERRORISTS KILLED IN J&K

News

జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఉదయం శ్రీనగర్‌లో ఒక ముష్కరుణ్ని హతం చేసిన దళాలు.. తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూమినార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో సైనిక బలగాలతో కలిసి కశ్మీర్‌...
News

ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని పింజోరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా...