రాజస్థాన్ ప్రభుత్వం వికృత చేష్టలు… బుల్డోజర్తో ఆలయాల కూల్చివేత
జయపూర్: రాజస్థాన్ ప్రభుత్వం వికృత చేష్టలకు పాల్పడుతోంది. హిందువుల మనోభావాలు, విశ్వాసాలపై బుల్డోజర్తో దాడి చేస్తోంది. అభివృద్ధి పేరుతో అల్వార్ జిల్లా, రాజ్గఢ్లో చారితాత్మక మూడు దేవాలయాలను శుక్రవారం బుల్డోజర్తో కూల్చివేసింది, ఈ ఆలయాలలో 300 సంవత్సరాల నాటి శివాలయం కూడా...
