రాజస్థాన్ : దుకాణాల కాల్చివేత, పోలీసులపై రాళ్ల దాడి : రాజస్థాన్లో హిందూ – ముస్లిం ఘర్షణ
రాజస్థాన్ బరన్ జిల్లా ఛాబ్రాలోని ఒక మార్కెట్ లో జరిగిన చిన్న తగాదా పోలీసులపై రాళ్ల దాడికి, ఆరు షాపుల దహనానికి కారణమైంది. ఏప్రిల్ 10వ తారీఖున కమల్ సింగ్ అనే వ్యక్తి పండ్లు కొనడం కోసం మార్కెట్ కి వెళ్ళాడు....
