ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, ముగ్గురు మావోల మృతి
దంతెవాడ: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతి చెందారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్ మృతి చెందారు. దంతెవాడ జిల్లా అడ్వాల్-కుంజెరాస్ అటవీప్రాంతంలో...
