archive2 CIVILIANS DIED IN JAMMU KASHMIR IN TERRORIST ATTACK

News

మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు.. జమ్మూలో ఇద్దరు పౌరుల మృతి…

జమ్ముకశ్మీర్ అనంత నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లాలోని బిజ్బెహరా జబ్లిపొరా ప్రాంతంలో స్థానిక పౌరులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జబ్లిపోరా ప్రాతంలో కాల్పులకు(Firing) పాల్పడగా.. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఒకరు...