బీహార్ : రోజూ 15 మంది పిల్లలు మిస్ అవుతున్నారు
బీహార్ రాష్ట్రంలో రోజు రోజుకూ పిల్లల మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా రోజుకి 15 మందికి పైగా పిల్లలు మిస్ అవుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయని బీహార్ పోలీసులు విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. గత మూడేళ్లలో మొత్తం...
