archive142 diplomats arrive in India from Afghanistan … Home Ministry efforts to repatriate our citizens .. Emergency visas issued

News

ఆఫ్గన్ నుంచి భారత్ చేరుకున్న 142 మంది దౌత్యాధికారులు… మన పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు హోంశాఖ ప్రయత్నాలు.. ఎమర్జెన్సీ వీసాలు జారీ

ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది. 142 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి...