ఆఫ్గన్ నుంచి భారత్ చేరుకున్న 142 మంది దౌత్యాధికారులు… మన పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు హోంశాఖ ప్రయత్నాలు.. ఎమర్జెన్సీ వీసాలు జారీ
ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడున్న మన అధికారులను స్వదేశానికి తీసుకొచ్చింది. 142 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి...
