చైనా సరిహద్దులో శివాజీ విగ్రహం ఆవిష్కరించిన సైన్యం
తూర్పు లడఖ్ సెక్టార్లో చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కి దగ్గరగా ఉన్న పాంగోంగ్ సరస్సు ఒడ్డున 14,300 అడుగుల ఎత్తులో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహ ప్రారంభోత్సవం భారత పాలకుడి...









