News

News

చైనా సరిహద్దులో శివాజీ విగ్రహం ఆవిష్కరించిన సైన్యం

తూర్పు లడఖ్ సెక్టార్‌లో చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కి దగ్గరగా ఉన్న పాంగోంగ్ సరస్సు ఒడ్డున 14,300 అడుగుల ఎత్తులో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహ ప్రారంభోత్సవం భారత పాలకుడి...
News

ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని శ్రీశైల దేవస్థానం ఈఓ ఎం. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 తేదీ వరకు శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. కాలిబాట మార్గంలోని దామెర్లకుంట, పెద్దచెరువు...
ArticlesNews

మ‌హాకుంభ్‌కు అంతా సిద్ధం

మహాకుంభ మేళాకు ప్ర‌యాగ్‌రాజ్ సిద్ద‌మైంది. సుమారు 40 కోట్ల మంది అక్క‌డ ఈ సారి పుణ్య స్నానాలు ఆచ‌రించ‌నున్నారు. దీని కోసం 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు, 1,250 కిలోమీ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌లో...
News

మునిసిపాలిటీ సిబ్బందిపై బంగ్లాదేశీ చొరబాటుదార్ల దాడి

ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలోని ఇందిరా నగర్ ప్రాంతంలో నిన్న అక్రమ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. దాన్ని అడ్డుకునే క్రమంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న సుమారు 200 మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు మునిసిపాలిటీ సిబ్బంది మీద దాడి చేసారు. మునిసిపల్ సూపర్‌వైజర్ మీనాక్షి నేతృత్వంలోని...
News

తిరిగి తెరుచుకున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్‌ రాజీవరు నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్‌ అరుణ్‌కుమార్‌ ఆలయాన్ని తెరిచారని చెప్పారు.ఈ పండుగలో...
News

హిందూ సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

భారతదేశ సనాతన సాంప్రదాయ హిందూ సంస్కృతికి, సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. బెంగళూరులోని పూర్ణప్రజ్ఞ విద్యాపీఠం మహాస భలో మంత్రాలయం పీఠాధిపతితో పాటు విశ్వప్రసన్నతీర్థులు, విశ్వేశ్వర తీర్థులు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. సంస్కృత...
News

అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆచార్య కిషోర్ కునాల్ కన్నుమూత

శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, మాజీ ఐపీఎస్ ఆచార్య కిషోర్ కునాల్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రకటించారు. ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి...
News

చలో అయోధ్య.. హోటల్స్ అన్నీ ఫుల్..

కొత్త సంవత్సరం వేళ అయోధ్య నగరం పర్యటకులతో కళకళలాడనుంది. నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం, అలాగే బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావొస్తుండటంతో భారీగా భక్తులు తరలిరానున్నారు. దాంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దర్శన...
ArticlesNews

భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా..

( డిసెంబరు 30 - విక్రమ్ సారాభాయ్ వర్థంతి ) విక్రమ్ సారాభాయ్ పేరు విన్నంతనే మనకు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌’ రూపంలో స్ఫురణకు వస్తారు. డిసెంబరు 30 విక్రమ్ సారాభాయ్ వర్థంతి. భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా...
News

తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం

రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును బీజేపీ ప్రతినిధి బృందం కలిశారు. తిరుమల పరకామణి కేసు విషయంలో విచారణ చేయాలంటూ డీజీపీకి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. కమలం నేతలు పాతూరి నాగభూషణం, తిరుపతి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్...
1 926 927 928 929 930 2,479
Page 928 of 2479