శాశ్వతత్వానికి చిహ్నం శివపార్వతులు
సనాతన ధర్మం ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక యుగంలో ఉపయుక్తమైన ఎన్నో అంశాలను బోధించింది. వేదపురాణేతిహాసాలు మానవజాతికి లభించిన వరాలు. వాటి సారాన్ని సామాన్య మానవుడికి అర్థమయ్యే రీతిలో వివిధ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు అనేకమంది గురువులు. వారిలో శంకరాచార్యులు అగ్రగణ్యులు. ఆయన...









