News

News

జగన్నాథస్వామి మారు రథయాత్ర ఉత్సవం

శ్రీకాకుళం జిల్లాలో జగన్నాథస్వామి మారు రథయాత్ర ఉత్సవం వైభవంగా సాగింది. పూలతో అలంకరించిన రంగుల రథాలపై కొలువుతీరిన సుభద్ర, బలభద్ర జగన్నాథుని రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. జైజగన్నాఽథ అంటూ స్వామిని దర్శించుకున్నారు. శ్రీకాకుళంలోని ఇలిసిపురంలో జగన్నాథస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు...
News

పాకిస్థాన్‌లో సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి: 8 మంది సైనికుల మృతి

పాకిస్థాన్‌లో బన్నూ కంటోన్మెంట్‌పై భారీ ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నేడు పాక్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగం మీడియాకు దీని సమాచారం తెలియజేసింది. బన్నూ కంటోన్మెంట్‌పై 10 మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు. ఈ...
ArticlesNews

ముస్లిం స్త్రీలకు భరణం: సుప్రీం తీర్పును సవాల్ చేస్తామన్న పర్సనల్ లా బోర్డ్

విడాకులైన ముస్లిం మహిళలకు భరణం చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పును అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సవాల్ చేయనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ‘షరియా’కు వ్యతిరేకమంటూ, ఆ తీర్పును వెనక్కి తీసుకునేలా చేయగల దారులను వెతుకుతున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది. ‘‘అనుమతించబడిన...
News

కన్నకూతురి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన ‘సమాజ సేవకుడు’ ఆసిఫ్

కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలో సమాజ సేవకుడిగా గుర్తింపు ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. తన సొంత కూతురి వీడియోలను అసభ్యంగా ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసాడు. కన్నతండ్రి చేసిన...
News

భోజ్ శాల కింద 94 విరిగిన విగ్రహాలు….హిందూ పిటిషనర్ల న్యాయవాది వెల్లడి

మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల–కమల్‌ మౌలా మసీదు సముదాయం కింద 94కిపైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్‌ జైన్‌ తెలిపారు. అక్కడ హిందూ ఆలయం ఉందనడానికి ఇదే నిదర్శనమని.. అక్కడ...
News

నల్లమల అడవుల ద్వారా శ్రీశైలం వెళ్తున్నారా?.. ఈ వార్త చదవాల్సిందే!

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు వెళ్తుంటారు. కొందరు వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తే మరికొందరు నల్లమల అడవుల గుండా ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు పయమనవుతుంటారు. అయితే నల్లమల అడవుల ద్వారా...
News

కాశీ విశ్వనాథ దేవాలయంలోకి క్యూఆర్ కోడ్‌తో ఎంట్రీ

ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే యాత్రికులకు మరింత సులభంగా ఆలయ ప్రవేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుతో ఆలయం ఆవరణలోకి ప్రవేశం కల్పించనున్నారు. వీఐపీ దర్శనం, ప్రొటోకాల్ దర్శనం కోసం...
ArticlesNews

వందే శ్రీపురుషోత్తమం

( జులై 17 - తొలి ఏకాదశి ) ‘తిథుల్లో నేను ఏకాదశిని’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడాన్ని బట్టి ఏకాదశి ప్రాశస్త్యం అర్థమవుతుంది. ‘ఏకాదశీ వ్రతమిదం వ్రతానాం ప్రవరం స్మృతమ్‌’... వ్రతాల్లోకెల్లా శ్రేష్ఠమైంది ఈ ఏకాదశి వ్రతం. లౌకిక...
News

ఇంద్రకీలాద్రిలో ముగిసిన వారాహి నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలోని రుద్రహోమం యాగశాలలో ఈనెల 6 నుంచి ప్రారంభమైన వారాహీ నవరాత్రి పూజలు సోమవారంతో ముగిశాయి. దీనికి సంబంధించి యాగశాలలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు నడుమ జరిగిన పూర్ణాహుతిలో ఈవో రామారావు దంపతులు, స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ...
News

హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా యుద్ధవిన్యాసాలు

భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధవిన్యా సాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధనౌకలు పాలు పంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక థియోడోర్ రూజ్ వెల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహిం చింది....
1 1,146 1,147 1,148 1,149 1,150 2,479
Page 1148 of 2479