లాక్ డౌన్ కొనసాగేనా?
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దిల్లీలోని 7 లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న అమిత్ షా దేశంలో కరోనా తీవ్రత, లాక్డౌన్ తదితర అంశాలపై మోదీతో చర్చించినట్లు...













