స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 57 ; వేమూరి రాంజీరావు పంతులు
మచిలీపట్నం రైల్వేస్టేషన్ నుంచి బందరుకోట రోడ్డు మీదుగా ఊళ్ళోకి వస్తూవుంటే మల్కాపట్టణం జంక్షన్ వద్ద ఒక మామూలు భవనంలో ఒక హైస్కూలు కన్పిస్తుంది. ప్రత్యేక ఆకర్షణగాని, ఆర్బాటాలుగాని లేని ఆ హైస్కూలుకు అపూర్వమైన చరిత్ర వుందనికానీ, దాని కోసం ఒక మహనీయుడు...













