Articles

ArticlesNews

పరశురామావతారం

( మే 10 - పరుశురామ జయంతి ) పరశురాముడు.. విష్ణుమూర్తి దశావతారములలో ఆరవ అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి.అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభరోజే అని నమ్ముతుంటారు. హిందూ...
ArticlesNews

అక్షయ తృతీయ అమిత ఫలదాయిని

( మే 10 - అక్షయ తృతీయ ) అక్షయం అంటే క్షయం లేనిదని అర్థం. వైశాఖ శుక్లతదియ ‘అక్షయ తదియ’ గా ప్రసిద్ధమైంది. విశేష శుభఫలితాలను ఇచ్చేతిథిగా చెబుతారు. నిండు మనసుతో చేపట్టే కార్యాలు అక్షయం కావాలన్నదే దీని పరమార్థం....
ArticlesNews

భారతదేశాన్ని ఏకం చేసిన 1857 స్వాతంత్ర్య సంగ్రామం

( మే 10 -1857 తిరుగుబాటు ) ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ప్రధాన సంఘటనలలో 1857 తిరుగుబాటు ఒకటి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేయడం వల్ల దీనికి సిపాయిల తిరుగుబాటు అని పేరు వచ్చింది. అయితే నిజానికి...
ArticlesNews

ఆనంద పారవశ్యాల సఖ్యభక్తి

దేవుడిచ్చిన వరం స్నేహం. కాలం గడిచేకొద్దీ గాఢత పెరుగుతుంది. మన బలహీనలతలను గుర్తుచేసి, వాటికి లొంగకుండా నిలబెడుతుంది. పెను సమస్యలను చిన్నవిగా మార్చే శక్తి దానికుంది. కష్టసుఖాల్లో వెన్నంటి నడిపిస్తుంది. మనలో మంచిని ప్రశంసలతో పెంచుతూ, చెడును విమర్శలతో అరికడుతుంది. దుర్యోధన,...
ArticlesNews

పర్యటన.. పారమార్థికత

స్వామి వివేకానంద జీవనప్రస్థానంలో పర్యటనల ఘట్టం స్ఫూర్తిమంతమైంది. భారతావని ఔన్నత్యంపై అవగాహనకు ఆసేతు హిమాచలం అకుంఠిత దీక్షతో సంచరించి స్వామీజీ మహోన్నత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పశ్చిమదేశాల్లో పర్యటించి ఆధ్యాత్మిక ఝంఝామారుతంలా పరిణమించటం జగమెరిగిన సత్యం. పర్యటిస్తే పరిణతి.. యస్తు...
ArticlesNews

మహిమాన్వితుడు మల్లేశ్వరుడు

కోరుకున్న వారికి కొంగు బం గారమై భక్తుల పాలిట కల్పవృక్షంగా విలసిల్లుతు న్నారు శ్రీభ్రమరాంబ సమేత చెన్న మల్లేశ్వర స్వామి. కృష్ణాజిల్లా పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో ఉన్న శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయానికి 264 ఏళ్ల పైబడి చరిత్ర ఉంది ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు ఆలయ 264వ వార్షిక కల్యాణ మహోత్సవాలను నిర్వహించను న్నట్లు ఆలయ వ్యవస్థాపక కుటుంబ ధర్మకర్త కాశీ నాథుని నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ నెల 18 వ తేదీన ధ్వజారోహణం. చిన్నాపురం వాస్తవ్యుడు జన్ను నారాయణరావు సమర్పించు సిద్ధు ఆదంబి సంవాదం నాటకం ఉంటుందన్నారు. 19 న వేద పఠనం, సహస్ర నామార్చన, హరికథా కాలక్షేపం, రాత్రి 9 గంటలకు వేదాంతం రాదే శ్యామ్...
ArticlesNews

కాఠిన్యమూ హింసే

ఉద్వేగం కలిగించకుండా, బాధించకుండా, ప్రియంగా మాట్లాడటం వాచిక తపస్సని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రబోధించాడు. మాటకి అధిదేవత ‘అగ్ని’ అనేది పురాణ వచనం. అగ్ని ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకరం కూడా! కనుక వాక్కును నిప్పులా ఎంతో పదిలంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునే విజ్ఞత ఉండాలి. యుద్ధంలో శరీరానికి తగిలిన బాణాలను ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ మనసును గాయపరిచే కఠినమైన మాటల బాణాలను ఏ ఉపాయంతోనూ తొలగించలేమని మహాభారతం కూడా హితవు పలికింది. మనసు నొచ్చుకునేలా మాట్లాడటం హింసతో సమానమని హెచ్చరించింది. మన సభ్యత, సంస్కారం మాట్లాడే తీరులోనే బయటపడతాయని స్పష్టం చేసింది. దుర్భాషలాడటం, కసురుకోవటం, పెళుసుతనం, సూటిపోటీలు- ఇవన్నీ వాచిక తపస్సుకు ఆటంకాలు. ‘ఇతరుల మనసు నొచ్చుకునేలా భాషించకూడదు. ఆ ధోరణిని కొనసాగిస్తే చివరకు అదే నీ స్వభావం అయిపోతుంది. సున్నితత్వాన్ని కోల్పోతే నీ మాటలకు...
ArticlesNews

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్

( మే 7 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ) రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే. మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల గౌరవభావం చూపకపోవడం అహంకారపూరితం, సిగ్గుచేటైన విషయమని ఆయన అనేవారు. ధర్మాన్నే అన్నింటికీ ఆధారంగా జాతి పునర్ నిర్మాణం చేయాలని ప్రయత్నించిన ఛత్రపతి శివాజీ త్యాగాలను, విజయాలను, సిక్కు గురువుల, బందాబైరాగి బలిదానగాథలను ఆయన శ్రద్ధాపూర్వకంగా వర్ణించారు. వారి వ్యాసాలన్నీ...
ArticlesNews

శ్రీరామ నామమే 1600 కిలోమీటర్లు నడిపించింది

ఎనిమిది పదుల వయస్సులో 1600 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతే కాకుండా మార్చ్ 16 నుండి ఏప్రిల్ 16 వరకు విపరీతమైన ఎండలో పాదయాత్ర అదేమీ అంత సామాన్యమైన విషయం కాదు. కానీ సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చని నిరూపించారు. అంతే కాకుండా నా గొప్పతనమేమి లేదు అంతా ఆ శ్రీరామనామమే మమ్మల్ని 1600 కిలోమీటర్లు నడిపించిందని కృష్ణాపురం రామానందస్వామి చెబుతున్నారు అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం పెదబారడ వంచాయితీ కృష్ణాపురం గ్రామం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ దామరాజు వెంకట రామ యోగీశ్వర గురు మహారాజు ఆశ్రమం (శ్రీ పాకాలపాడు గురుదేవుల) ఆశ్రమం పూజ్య శ్రీ రామానంద స్వామి వారి ఆధ్వర్యంలో విశ్వ శాంతి లోక కళ్యాణార్ధం సనాతన పరిరక్షణ కోసం కృష్ణాపురం నుంచి అయోధ్య...
ArticlesNews

బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి

( మే 7 - అల్లూరి సీతారామరాజు వర్థంతి ) భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే...
1 213 214 215 216 217 334
Page 215 of 334