Articles

ArticlesNews

శాంతిని బలవంతంగా ఎత్తుకుపోయి ఫాతిమాగా మార్చిన నజీర్

పాకిస్తాన్‌లో హిందూయువతిని ఎత్తుకుపోయి బలవంతంగా మతం మార్చిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలి పేరు శాంతి. బలవంతంగా మతం మార్చి ఆమెను ఫాతిమాను చేసారు.2023 అక్టోబర్ చివరివారంలో శాంతిని కొంతమంది బలవంతంగా ఎత్తుకుపోయారు. కొన్నాళ్ళకు ఆమె ఒక...
ArticlesNews

మమతామూర్తి జిల్లెళ్లమూడి అమ్మ

( జూన్ 12 - జిల్లెళ్లమూడి అమ్మ వర్ధంతి ) పరిమిత ప్రేమ మానవత్వం, అపరిమిత మమకారం మాధవత్వం. ‘లోకాస్సమస్తా సుఖినో భవంతు’ అని కోరుకుంటే అది మాధవత్వం. మానవులను మాధవులుగా తీర్చిదిద్దడమే అమ్మ ఆశ మరియు ఆశయం. గుంటూరు జిల్లా...
ArticlesNews

వివాహం అంటేనే విశిష్టమైనది

వాఞ్మయంలో రామాయణం, భారతం ఇతర పురాణాలను వాల్మీకి, వ్యాసుడు అందిం చారు. స్వార్థంతోనో, ప్రత్యుపకారం ఆశించో కాక దీనివల్ల ధర్మానుష్టాన పద్ధతులను అందరికీ అర్థమయ్యే పద్ధతిలో విడమరిచి చెప్పకపోతే జనసా మాన్యానికి ఎలా తెలుస్తుందనే సదుద్దేశంతో వారు మనకు ఈ మహోపకారం...
ArticlesNews

పాకిస్తాన్‌లో సనాతన ధర్మ ఆనవాళ్లు.. సర్గోధాలో బయటపడ్డ శివ లింగం

పాకిస్తాన్‌లో మన సనాతన ధర్మ ఆనవాళ్లు తాజాగా బయటపడ్డాయి. పాక్‌లోని సర్గోధాలో ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పెద్ద శివలింగం బయటపడిరది. దీంతో అందరి దృష్టీ దానిపై పడిరది. శివలింగం బయటపడటంతో భారత ఉపఖండంలోని వివిధ సంస్కృతులు, వివిధ మతాల మధ్య లోతైన సంబంధాలను ఇది తెలియజేస్తోంది. భారత దేశ ఆధ్యాత్మికత సరిహద్దులను దాటి.. జ్ఞానాన్ని పంచిందని మరోసారి వెల్లడైంది. సనాతన ధర్మానికి ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా… ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశాలను సనాతన ధర్మం వ్యాప్తి చేస్తూనే ఉంది. కొన్ని రోజుల కిందటే సౌదీ అరేబియాలో 8000 సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది. ఆలయ అవశేషాలను అక్కడి పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి ససబంధించిన ఫొటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌదీ రాజధాని రియాద్‌కి నైరుతి...
ArticlesNews

పరమాత్ముని ప్రతినిధి శ్రీ పాకలపాటి గురువుగారు

( జూన్ 11 - శ్రీ పాకలపాటి గురువుగారు జయంతి ) భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు.ఈ కోవలోని వారే మన తెలుగునేలకు చెందిన బాబుగారుగా పిలువబడే...
ArticlesNews

సంఘం ద్వారా సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత: శ్రీ రామగిరి మహారాజ్‌

ప్రజలు నింద చేసినా, మెచ్చుకున్నా, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ఠవేసినా, ఇంటి నుంచి నిష్క్రమించినా… ఇప్పుడే మృత్యువు వచ్చినా.. యుగాంతంలో మరణం సంభవించినా… ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీర పురుషులు న్యాయమార్గంలోనే వుంటారని, తప్పుడు మార్గాల్లోకి వెళ్లరని… శ్రీ క్షేత్ర గోదావరి ధామ్‌...
ArticlesNews

ఉదయగిరి విజయానికి అయిదు శతాబ్దాలు

(శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు) దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు.. దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి...
Articlesvideos

యువతకు స్ఫూర్తి పాఠం మన ఆంధ్ర రత్నం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

( జూన్ 10 - దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి ) స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారిలో ఆంధ్రులు గణనీయంగానే ఉన్నారు. వారిలో రత్నంలాంటి వారు మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. స్వాతంత్ర్యోద్యమంలో మహోజ్వల ఘట్టంగా చరిత్రకెక్కిన చీరాల-పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల...
ArticlesNews

జ్యేష్ఠం – ఎంతో శ్రేష్ఠం

జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్టం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమినాడు...
1 203 204 205 206 207 334
Page 205 of 334