కార్గిల్ విజయ్ దివస్ : అమర జవాన్లకు అంజలి
( జూలై 26 - కార్గిల్ విజయ్ దివస్ ) భారత్ మీద వెయ్యేళ్ల జిహాద్ను ప్రకటించిన దేశం పాకిస్తాన్. భారత్తో 1947, 1965, 1971 యుద్ధాలలో చిత్తుగా ఓడినా 1999లో కార్గిల్ ఘర్షణకు దిగి మరోసారి భంగపడింది. కార్గిల్ యుద్ధం...













