Articles

ArticlesNews

నేటి కాలానికి రామాయణ సందేశం

సుఖశాంతిమయ జీవితయాత్రకు చిత్తశుద్ధి- విజ్ఞాన సంవద (తపఃస్వాధ్యాయాలు) రెండూ అవసరమే. చిత్తశుద్ధితో కూడిన విద్యా సంస్కారం జీవిత వికాసానికి మూలకందమనే సందేశాన్ని ప్రబోధిస్తూ రామాయణం ప్రవృత్త మయింది. ఇలాంటి విద్యాసంపత్తి సద్గురు ప్రబోధం లేకుండా సిద్ధించదు. తపస్వి అయిన వాల్మీకి మహర్షికి...
ArticlesNews

పంచ సరోవరాలు

తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్ధయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. అవి మానస, పంపా, పుష్కర్, నారాయణ, బిందు అనే అయిదు. మానస సరోవరాన్నే బ్రహ్మ సరోవరమనీ...
ArticlesNews

ధ్యానయోగం.. దైవమార్గం

ఆలోచనా ప్రవాహాన్ని ఒక ప్రత్యేకమైన వస్తువు మీద గానీ, ఒక భావం మీద గానీ,అవిచ్ఛిన్నమైన తైలధారగా స్థిరంగా ఉంచగలిగితే దానిని ‘ధ్యానం’ అంటారు.ధ్యానమంటే మనసు లోతును కొలిచే సాధనంగా నిర్వచిస్తారు తాత్త్వికులు. ఆలోచనల వెనుక అంతర్నిహితంగా దాగిఉన్న శక్తిని పరిశీలించటమే ధ్యాన...
ArticlesNews

ఆ దేవాలయంలో విగ్రహం ఉండదు… ”అఖండ జ్వాల” రగులుతూనే ఉంటుంది

అజర్‌ బైజాన్‌… ముస్లిం దేశం. ఈ దేశ రాజధాని బాకూలో మన హిందూ దేవాలయం వుంది. దీనిని దర్శించుకోవడానికి ఇరాన్‌ నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ‘‘జ్వాలా మందిర్‌, అతేష్‌గాహ’’ అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా...
ArticlesNews

శ్రీకృష్ణుడు రాజకీయవాది కాడు!?

శ్రీకృష్ణుడు గొప్ప రాజకీయవేత్త అనే మాట ప్రసిద్ధమైనమాటే! ఆయనకు రాజకీయవేత్త, లేక రాజకీయవాది అనే విశేషణం ఎంత వరకు సమంజసమో అలోచించాల్సిన విషయమే. అసలు రాజకీయవాది అంటే ఎవరో కూడా మనం నిర్వచించుకోవలసిన అగత్యం ఉన్నది. రాజకీయ సమస్యలను గురించి మాట్లాడినంత...
ArticlesNews

‘యుకెలో హిందూద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలి’

జులై 4న యునైటెడ్ కింగ్‌డమ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో యుకెలోని హిందూ సంస్థలు ‘ది హిందూ మ్యానిఫెస్టో యుకె 2024’ విడుదల చేసాయి. హిందూ వ్యతిరేక ద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేసాయి. ఇంగ్లండ్‌లోని హిందూ...
ArticlesNews

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు : డా. మోహన్ భగవత్ జి

సామాజిక మార్పు వల్లనే వ్యవస్థలో మార్పు వస్తుందని, అందుకోసం, ముందుగా ఆధ్యాత్మిక మేల్కొలుపు అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆక్రమణదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు, వారి దౌర్జన్యాలతో సమాజం...
ArticlesNews

ఆర్ఎస్ఎస్ – మహిళాశక్తి

వందనీయ లక్ష్మీబాయి సేవికాసమితిని స్థాపించడానికి ముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలి సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ ను కలుసుకున్నారు. సంఘానికి ఒక మహిళా విభాగం ఏర్పాటు అవసరం గురించి చర్చించుకున్నారు. ఒకే సిద్ధాంతం...
ArticlesNews

రాధా గోవిందస్వామికి.. పూర్వ వైభవం వచ్చేనా?

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో 184ఏళ్ల చరిత్ర కలిగిన మెళియాపుట్టి రాధాగోవింద(వేణుగోపాల) స్వామి అలయం ఎట్టకేలకు పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు స్వామికి మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు...
ArticlesNews

ఏడు పాయల గంగ

సగరుని యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ బయల్దేరిన అతని అరవైవేల మంది పుత్రులు కపిలమహర్షి కోపానికి భస్మమయ్యారు. వారికి స్వర్గప్రాప్తి కలిగించేందుకు దివిలో ఉన్న గంగను భూమికి పంపమని కోరుతూ ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. ఉధృతంగా ప్రవహించే...
1 202 203 204 205 206 334
Page 204 of 334