నేటి కాలానికి రామాయణ సందేశం
సుఖశాంతిమయ జీవితయాత్రకు చిత్తశుద్ధి- విజ్ఞాన సంవద (తపఃస్వాధ్యాయాలు) రెండూ అవసరమే. చిత్తశుద్ధితో కూడిన విద్యా సంస్కారం జీవిత వికాసానికి మూలకందమనే సందేశాన్ని ప్రబోధిస్తూ రామాయణం ప్రవృత్త మయింది. ఇలాంటి విద్యాసంపత్తి సద్గురు ప్రబోధం లేకుండా సిద్ధించదు. తపస్వి అయిన వాల్మీకి మహర్షికి...













