నుపుర్కు మద్దతు పలికిన ఉమేష్ కోల్హే హత్య! నిందితులంతా ముస్లింలే..
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21న వైద్య నిపుణుడు ఉమేష్ కోల్హే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఈ కేసులో నలుగురు నిందితులు అబ్దుల్, షోయబ్, ముదస్సిర్, షారూఖ్లను అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు తమ నేరాన్ని అంగీకరించడమే కాకుండా...
