archive#YU Lalit

News

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

న్యూఢిల్లీ: 49వ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్) నియమితులయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ...